Friday 21 February 2014

ఫలించిన చిరకాల స్వప్నం...

ఫలించిన చిరకాల స్వప్నం...

ప్రత్యేక రాష్ర్టం కోసం ఎన్నో కలలు కన్నారు
ఎందరో త్యాగాలు చేశారు
సుధీర్ఘ పోరాటంలో ఎన్నో మలుపులు
పోరాటానికి ఆయువు పోసిన కేసీఆర్
తెలంగానా సమాజం ఒక్కటయ్యింది
చివరికి జఠిల సమస్య పరిష్కారానికి
సోనియా అభయం ఇచ్చింది
జాతీయ పార్టీలనెన్నింటినో ఒప్పించింది
దీంతో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న 
తెలంగాణా ప్రజల కల నెరవేరింది
తోట యోగేందర్

1 comment:

  1. Congratulations! enjoy great moments..very happy about this decision, no more complaints..it's time to start work for better telangana, whole world should know about power of telangana..good luck.

    ReplyDelete