పచ్చని పైరులు పూల తోటలు
నిండిన చెరువులు పారేవాగులు
ప్రకృతి శోభను కలుగచేసెను
హలమే పట్టి పొలమే దున్నే
శ్రామికజీవి రైతే రాజు
పసిడి పంటలు పండించేను
జనుల ఆకలి తీర్చేను
-తోట యోగేందర్
ఎడతెగని యుద్దోన్మాదం.. అధోగతి దిశలో ప్రపంచం.. రణగొణ ధ్వనుల మధ్యలో... రక్తం చిందిన నేలలో శాంతి కరువైన వేళలో... సామాన్యుడు చితికిపోయే కా...
No comments:
Post a Comment